శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు
కబురు న్యూస్,హైదరాబాద్,మార్చి 11 :
శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.కాలేజీల్లో ఫీజులను ఆన్లైన్లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ,ముంబయి,బెంగళూరు,చెన్నై వంటి నగరాల్లోని కాలేజీల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.కోటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Author: Kaburu Daily News
Post Views: 530